Posts

Showing posts from February, 2022

తెలుగు నేలపై చివరి బౌద్ధ భిక్షువు కథ LAST BUDDHIST MONK ON TELUGU LAND

                                                  తెలుగు నేలపై చివరి బౌద్ధ భిక్షువు కథ            మనం ఈ విషయం తెలుసుకోవాలంటే ముందుగా వీర శైవ మత విజృంభణ కాలానికి మనం  ప్రయాణించాలి .  వీర  శైవ మతాన్ని చెన్న బసవేశ్వరుడు ప్రారంభించాడు .        ఈయన ఒక సత్బ్రహ్మన కుటుంబం లో జన్మించినప్పటికీ   వైదిక  క్రతువులను , వేదాలను  వ్యతిరేకించి శివుడే దేవుడని , కాయమే   కైలాసం అని తన భోధనలు చేసేవాడు. ఇతడి  మతాన్ని  అప్పటి బ్రాహ్మణులు ఒక పాషండ మతంగా విమర్శించేవారు . ఐనప్పటికిని ఈ మతం  కన్నడ నేల పై  విస్తరించింది ఎంతో మంది తెలుగు వారు కూడా ఆకర్షితులయ్యారు       ఈ సమయంలో నే తెలుగు ప్రాంతం లో మల్లికార్జున పండితుడు ఉండేవాడు . ఈయన  కూడా  బ్రాహ్మణుడే  బసవుని సిద్ధాంతాలకు మెచ్చి వీర శైవమతాన్ని ప్రచారం చేస్తాడు .వేదాలను , కుల వ్యవస్ధను మూఢనమ్మకాలను...

#హిందూ_మత_పునరుజ్జీవనం REVIVAL OF HINDUISM IN TELUGU

                                                      హిందూ మత పునరుజ్జీవనం                   బౌద్ధ, జైన మతాలు అంతరించిన తర్వాత హిందూ మతం తిరిగి ఆధ్యాత్మిక పరంగా , ఆచారాల వ్యవహారాల రీత్యా , రాజకీయ పరంగా తిరిగి  తన అస్థిత్వాన్ని పొందింది అని చెప్పవచ్చు . ..... ఐతే ఇది ఎలా జరిగింది ? ........ దీని వెనక ఏం  జరిగింది ? ...... జైన , బౌద్ధ మతాలు  ఏ తమ స్థానాలను ఎలా కోల్పోయాయి ?                        ఇలా ఎన్నో వందల కొద్దీ ప్రశ్నలు మన మెదళ్ల లో తిరుగుతుంటాయి .  ఐతే ఈ విషయంలో లోతుకు  వెళ్తే  జైనం , బౌద్ధ మతాలు  వైదిక , బ్రాహ్మణ భావ జాలానికి వ్యతిరేకంగా ఏర్పడ్డాయి. ఆ కాలానికి బ్రాహ్మణులు  ఆర్థికంగాను సమాజంలో ఎంతో పరపతి తోనూ ఉండేవారు. తమని తాము భూమి పై నడయాడే దేవుళ్ల గానూ, కనబడే  దేవుళ్లు గానూ చెప్పుకున్నారు. దీ...