Posts

Showing posts from April, 2018

GUPTHA |గుప్తులు

Image
                                          గుప్తులు  వీరు వైశ్య వర్ణానికి చెందిన వారు . వీరు మొదటగా కుషాణులకు సామంతులు గా ఉండేవారు . శ్రీగుప్తుడు -  ఈయన గుప్తవంశ స్థాపకుడు . మహారాజు , ఆదిరాజు అనేవి ఈయన బిరుదులూ . ఇతను చైనా బౌద్ధ సన్యాసులకు "మృగశిక" నాదరము లో ఒక మఠాన్ని నిర్మిచాడు . ఇత్సింగ్ శ్రీ గుప్తుణ్ణి చలికి త మహారాజ అని పేర్కొన్నారు .  మొదటి చంద్రగుప్తుడు -  ఇతడు గుప్తా శకాన్ని ప్రారంభించాడు. ఇతడే నిజమైన  గుప్తరాజ్య స్థాపకునిగా  చెప్పవచ్చు. ఇతడి బిరుదులూ మహారాజాధిరాజా , రారాజు . ఇతడు లిచ్ఛవీ రాజ్య రాకుమార్తె ని వివాహమాడి నేపాల్ ,బీహార్ లను కట్నం గ పొందాడు .  సముద్ర గుప్తుడు  ఇతన్నే ఇండియన్ ఇండియన్ నెపోలియన్ గ, వ్యగ్రహ పేరాగ్రాహ ,కవిరాజు , కుండలా హీ .  ఇతని భార్య దత్తా దేవి ఇతడు కౌష్మబి యుద్ధ విజయ గుర్తుగా ఏరోన్ లో విష్ణు దేవాలయాన్ని నిర్మించాడు . గంగ నది తీరంలో 9 మంది నాగరాజులు ఓడించాడు . థాని కాలంలో బంగారు న...

vattikota alwaruswamy

Image
                                వట్టికోట ఆళ్వారుస్వామి  తెలంగాణాలో నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న సందర్భంలో ఒక కవి తన   రచనల ద్వారా  ఉద్యమానికి ఊపిరి పోశారు ఆయనే వట్టికోట ఆళ్వారుస్వామి .ఈయన  నల్గొండ జిల్లా మాదారం గ్రామంలో 1914 లో జన్మించారు . తండ్రి విద్వాంసులు రామ   చంద్ర చార్యులవారు . తల్లి సిమ్హద్దమ్మ . చెరగని చిరునవ్వు , నిర్మల మినా మనస్సు  ఆయనకు పెట్టని ఆభరణాలు . నిరుపేద కుటుంబం లో జన్మించిన పోరాటపు బిడ్డ  వట్టికోట ఆళ్వారుస్వామి . పేదరికం లో పుట్టి చదువు దూరమయి బ్రతుకు దెరువు కోసం  విజయవాడలో హోటలు కార్మికుడిగా పనిచేసి , శ్రామిక వర్గం తో ఎదిగిన వట్టికోట  ఆళ్వారుస్వామి గ్రంథాలయ ఉద్యమం లోను , ఆయా ప్రజాఉద్యమాల్లో పాల్గొని ,  నాయక స్థాయికి ఎదిగారు , ఆంధ్రమహాసభ , తద్వారా కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తగా  నిజాం వ్యతిరేక పోరాటంలో ఒక చేత పెన్ను , ఒక చేత గన్ను పట్టి ప్రజల కోసం  ఉద్యమం నడిపిన వ్యక్తి . క్విట్ ఇండియా ఉద...

ANGULIMAALA |అంగుళిమాలుడు

Image
                                                            అంగుళిమాలుడు    అంగుళిమాలుడు అనేవాడు అరణ్యం లో ఉంటాడు అతడు ఒక పెద్ద బందిపోటు . క్రూరుడు కనికరం లేకుండా ఎందరినో మట్టుపెట్టిన వాడు . అతనికి అనుచరులు చాలామంది ఉన్నారు . బుద్ధుడు వాళ్ళ దురాగతాలను విన్నాడు . కొద్దీ మంది శిష్యులతో అడవికి వెళ్ళాడు అంగుళిమాలుడు ఎదురుగా నిలుచున్నాడు . తనకు భయపడని మనిషి తొలి సారిగా చూస్తున్నాడు . అంగుళిమాలునికి అర్థం కాక అయోమయంలో పడ్డాడు .       బుద్ధుడు అతనితో పరిభాషించ్చాడు "అంగుళిమాల ! నన్ను గమనించు .నేను ప్రశ్అంతగా ఉన్నాను . నేను ఎవరికీ హాని ఛాయను . కానీ నిన్ను నీవు తెలుసుకో . నీ మనసులో ఎప్పుడు ఆందోళన . ఏనాడు  తృప్తిగా తినలేవు . సంతోషన్గా ఒక చోట ఉండలేవు . ప్రజాజీవితం లో తిరగలేవు . అటవీ జంతుజాలం తో ఒక మృగంలా బ్రతుకుతున్నావు . మనుషుల్ని హింసించి , చంపి రోజులు వెళ్ళబుచ్చటం కంటే - కాయ కష్టం తోనో , యాచన తోనో జీవించటంల...

JEEVAKA

                                                                      జీవక                   గాంధార  దేశ  రాజధాని  తక్షశిల, అక్కడి   విద్యాకేంద్రం లో "జీవకుడు" ఉఁడేవాడు ఆ కాలంలో   పేరుగాంచిన   గొప్ప  వైద్యుడు  ఎటువంటి  అనారోగ్య  పరిస్థితులనైనా  జీవకుని  చేయి  పడితే  అవి  నయం  కావలసినవి  ఐతే  అతనికి  సంబదించిన విషయం ఒకటి ఉంది  అది ఏమిటంటే?                బింబిసారా చక్రవర్తి వద్ద వైద్యుడిగా పనిచేకుంటూ , బౌద్ధ ధర్మాలను ఆచరిస్తున్నాడు . జీవకుడు .  ఒకనాడు బుద్ధుడిని శిష్యసమేతంగా తన విహారానికి ఆహ్వానించాడు  వారంతా అక్కడ కొన్ని రోజులు ఉండే విధంగా వసతి ,వైద్యము అందించాడు  .       ...

KING HARSHA | హర్షవర్ధన

Image
                                                                     హర్షవర్ధన    గుప్తుల అనంతరం ఉత్తర భారతాన్ని పరిపాలించిన చక్రవర్తులలో "హర్షుడు " గొప్పవాడు . 606-647 మధ్య కాలం ఇతడు పరిపాలించాడు . పుష్యభూత వంశస్థుడు . బాణుని హర్షచరిత్ర కావ్యం హర్షుని పాలనను వర్ణించింది . రాజధాని స్థానేశ్వరం .                   తన సోదరి కనోజ్ రాణి ఐనా రాజ్యశ్రీ ని బంది  గా పట్టుకున్న మాల్వా రాజు పై  దండెత్తి అతని రాజ్యాన్ని ఆక్రమించాడు . షీలాదిత్య అనే బిరుదుకూడా ఇతనికి ఉంది . ఇతడు కనోజ్ , స్థానేశ్వరాలను కలుపుకొని పాలించాడు . తరువాత కోనోజ్ కు రాజధానిని మార్చాడు.                ఇతడు 2వ పులకేశి చేతిలో ఓడిపోయాడు. ఇయోల్ శ్శశానం లో "సకల లోకోత్తర పతేశ్వర  " అని కీర్తించబడ్డాడు . ప్రతి 5 సం  ల కు ఒ...

Mourya_dyanasty |మౌర్యసామ్రాజ్యం

Image
                                                                మౌర్య సామ్రాజ్యం సెల్యూకస్ నీకేటర్ మౌర్య సామ్రాజ్యం దాడి చేసి చంద్రగుప్తమౌర్యునితో సంధి చేసుకున్నాడు.తన కూతురును చంద్రగుప్తునికి ఇచ్చి వివాహము చేసినారు . తన రాయబారి గ మెగస్తనీస్ నియమించాడు. చంద్రగుప్తుడు - ఇతని సామ్రాజ్యం పడమర పర్షియా నుంచి తూర్పున బీహార్ వరకు దక్షిణాన కర్ణాటక నుంచి తమిళనాడు లోని తిరునాళ్వెరి వరకు విస్తరించి ఉంది . అని అర్థశాస్త్రం చెప్పబడి ఉంది .                                                                   ఈయన వ్యవసాయాభిభివృద్ధికి తాగునీటి వసతికి సుదర్శన తటాకాన్ని త్రవ్వించాడు. జైనమతాని అనుసరించి అవసాన దశలో జైన బిక్షువుగా మారి సల్లేఖన వ్రత దీక్షను ఆచరించి శ్రావ...

VISHNUKUNDINS | విష్ణుకుండినులు

Image
                                                                                                                               విష్ణుకుండినులు  కీల్ హారన్ ప్రకారంగా వీరు గుంటూరు లోని వినుకొండ వాస్తవ్యులు . వీరు శ్రీ పర్వత స్వామీ భక్తులు . దాదాపు 200 సంవత్సరాలు పరిపాలించారు . వీరి రాజ్యస్థాపకుడు "మహా రాజ రాజేంద్ర  వర్మ " క్రీ శ 350 లో స్థాపించాడు .  మాధవవర్మ - 370-398 సంవత్సరాల  మధ్య పాలించాడు . ఈయన 11 అశ్వమేధ యాగాలు చేసాడు . గోవిందా వర్మ - 398-435 ల మధ్య పాలించాడు . ఇతడు హిందూ మతాన్ని అనుసరించి బౌద్ధ మతాన్ని పోషించాడు . ఈయనే గోవిందా రాజుల విహారాని బౌద్ధ మతస్థులకు నిర్మించి ఇచ్చాడు . ఈ విషయాన్ని చైతన్యపురి (హైదరాబాద్ ) శాసనం ద్వారా తెలుసుకోవచ్చ...

kanishka in telugu | కనిష్కుడు

Image
                                                              కనిష్కుడు  మౌర్య సామ్రాజ్య పథాన అనంతరం ఉత్తర భారతదేశం పైకి దండెత్తి వచ్చినవారిలో  కుషాణులు ముఖ్యమయిన వీరిలో కనిష్కుడు గొప్పవాడు . ఇతడు 78-120 సం || ల మధ్య పరిపాలించాడు . కనిష్కుడే శాకాయుగ ప్రారంభకుడని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు . నిజానికి ఇతడు విదేశీయుడు.                              కనిష్కుడు కాశ్మీరాన్ని జయించాడు . అక్కడే కనిష్కపురం అనే పట్టణాన్ని నిర్మించాడు . మగధను జయించి పాటలీపుత్ర నగరాన్ని ఆక్రమించాడు . చైనా విజయం తరువాత అతనికి "దైవపుత్ర" బిరుదును వరించాడు . కనిష్కుని రాజధాని పురుషపురం ఇదే నేటి పెషావర్  ఇప్పటి పాకిస్థాన్  లో ఉన్నది .                      బౌద్ధ వాంఙ్మయాల మరియు సారనాధ్ శాసనం వలన కనిష్కుని ప...

shathavaahana

Image
                                                              శాతవాహనులు  మన తెలుగు వారి చరిత్ర వీరి తోనే ప్రారంభం అవుతుంది అని చెప్పుకోవచ్చు . వీరు ఎక్కడి వారు అనే విషయంలో ఒక్కో చరిత్ర పండితునికి ఒక్కో అభిప్రాయం ఉంది . వియన్ సూక్తన్కర్ ప్రకారం వీరు ఆంధ్రులకు భృత్యులు గాను , మిరాశీ  ప్రకారం వ్వేరు విదర్భ నుంచి వచ్చారని ,శ్రీనివాస శాస్త్రి గారు మరాఠా ప్రాంతం నుంచి వచ్చారని తెలిపారు.                                                           మగధను పాలిస్తున్న కణ్వవంశపు రాజైన సుశర్మ ను ఓడించి శ్రీ ముఖుడు శాతవాహన రాజ్యాన్ని నెలకొల్పాడు .ఇక శాతవాహన వంశ మూలపురుషునిగా  శాతవాహనుడు ప్రసిద్దికి ఎక్కాడు .  వీరి పరిపాలనలో రాజధానులు 1. శ్రీకాకుళం (కృష్ణ) 2.ధాన్యకటకం (అమరావత...

jainism in telugu | జైనమతం

Image
                                                                    జైనమతం  జైన మతం అత్యంత ప్రాచీనమైనది . ఈ మాత ప్రభోధకులను "తీర్థంకరులని" పిలుస్తారు . మొత్తం 24 మంది తీర్థంకరులున్నారు . పురాణాల ప్రకారం మొదటి తీర్థంకరుడు -ఋషభనాథుడు ఇతని కుమారుడే బాహుబలి (గోమఠేశ్వరుడు). బాహుబలి సోదరుడే భరతుడు . కాగా చారిత్రకంగా మాత్రం పార్శ్వనాథుడు 23 వ వాడు .                               వర్తమాన మహావీరుడు ఆఖరి (24) వ తీర్థంకరుడు మహావీరుడు జైన మతాన్ని సంస్కరించి దానికి చక్కని రూపాన్ని ఇవ్వడం జరిగింది . ఇతడు క్రీ పూ 540-468 మధ్య కాలానికి చెందిన వాడు . మహావీరుడు వైశాలి సమీపం లో ని కుంద అనే గ్రామం లో జన్మించాడు . తండ్రి జ్ఞానిక క్షత్రియ వంశానికి చెందిన "సిద్ధార్థుడు" తల్లి త్రిషలా . ఇతడు 12 సం .లు తపస్సు చేసి జినుడు అయ్యాడు . ఇతడు సన్యాసం తీసుకున్...

buddhism in telugu | భౌద్ధమతం

Image
                                                               భౌద్ధమతం అప్పటి కాలంలో ఉన్న మూఢనమ్మకాలకు , మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఒక సామజిక ఉద్యమం వలే వచ్చిన మతమే బౌద్ధం . ఈ మతాన్ని గౌతముడు (సిద్ధార్థుడు ) నెలకొల్పాడు . ఇతడు మహా వీరునికి సమకాలికునిగా చెప్పవచ్చు 563-483 మధ్య ప్రాంతాన్ని సంబందించిన వాడు .                             ఇతడు క్షత్రియ వశస్థుడైన శాక్యులకు అధిపతి ఐనా శుద్దోధనునికి ,మాయ దేవి కి జన్మిచాడు . పుట్టిన కొన్ని రోజులకే తల్లి మరణించుటచే ప్రజాపతి గౌతమి పెంచింది . అందువల్లే ఇతనిని గౌతమ బుద్ధుడు అని పిలుస్తారు . ఇతనికి 19 సంవత్సరాల వయస్సులో దగ్గరి బంధువు మరియు రా కుమారి ఐనా యశోధర తో వివాహం జరిగింది.ఇతనికి  రాహులుడు అనే పుత్రుడు జన్మిచాడు .  ఇతని జీవితం లో జరిగిన సంఘటనల వాళ్ళ విసుగు చెంది 29 సం .ల వయస్సులో ఇంటి నుంచి వెళ్ళిపోయాడు ....

kalwakurthy history

                                                             కల్వకుర్తి ప్రాంత చరిత్ర  ప్రస్తుతం నాగర్ కర్నూల్ జిల్లాలో భాగాన ఉన్నటువంటి కల్వకుర్తి ప్రాంత చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం . ఈ ప్రాంతం ఒకప్పుడు కాకతీయ సామ్రాజ్య సామంతులైన రేచర్ల పద్మనాయకుల పరిధిలో ఉన్నదీ . ఐతే వీరు ప్రారంభం లో వీరు సామంతులుగా ఉన్న తర్వాత వీరు స్వత్రంత ను ప్రకటించుకున్నారు . వీరు దేవరకొండను కేంద్రంగా చేసుకొని పరిపాలించగా దీని పరిధిలోకి ప్రస్తుత కల్వకుర్తి ,రఘుపతిపేట మరియు వెల్డందా ప్రాంతాలు ఉండేవి సుమారుగా వీరు క్రీ షా 1300-1470 వరకు పరిపాలించినట్టు గ తెలుస్తుంది .                              ఈ ప్రాంతం లో ఎక్కువగా వ్యవసాయం , అడవులు ఎక్కువగా ఉండేవి . తర్వాత బహమనీ సుల్తానుల ఆధీనం లో భాగంగా కొంతకాలం అనేవి ఐతే పూర్వం ఎక్కువగా ఈ ప్రాతం లోనే యుద్దాలు జరుగుతూ ఉండేవి . ఎక్కువ...

MUDHRAS IN TELUGU

Image
                                                           మన భారతీయ  యోగ  శాస్త్రం లో ఎన్నో ఆసనాల గురించి చెప్పబడ్డాయి . ఐతే దానితో పాటుగా కొన్ని ముద్రల గురించి కూడా తెలుపబడ్డాయి . అందులోని కొన్ని ముఖ్య ముద్రలను గురించి మనం తెలుసుకుందాం . మన చేతి వ్రేళ్ళకు ప్రతి ఒక్కదానికి ఒక్కో ఎలిమెంట్ గా గ్రంథాల్లో తెలియచేయడం జరిగింది . ఉంగరపు వేలు భూమి గ , చిటికెన వేలు ను జలంగా , చూపుడు వేలును వాయువుగా ,మధ్య వేలును ఆకాశంగా ఈ విధంగా మన ఐదు వ్రేళ్ళు ఉంటాయి వీటి ని ప్రతి రోజు ధ్యానం లో భాగంగా ఒక్కో ముద్రను 5-10 మైన అభ్యాసం చేసుకోవచ్చు .ప్రస్తుతం మనం 3 ముఖ్యమైన ముద్రల గురించి తెలుసుకుందాం.  1.ప్రిథ్వీ ముద్ర - ఈ ముద్ర ద్వారా మనం భూమి కి సంబంధిచిన గుణాలను పొందగలం. దీని ద్వారా మన శరీరం లోని ఉష్ణాన్ని తగ్గిచుకోగలం , ఒత్రిడిని అలాగే శరీర బరువును తగ్గిచుకోగలం . వెంట్రుకల పెరుగుదల కూడా మెరుగవుతుందని చెప్పబడింది . 2.జల ముద్ర -ఈ ముద్రని వరుణ ...