GUPTHA |గుప్తులు
గుప్తులు వీరు వైశ్య వర్ణానికి చెందిన వారు . వీరు మొదటగా కుషాణులకు సామంతులు గా ఉండేవారు . శ్రీగుప్తుడు - ఈయన గుప్తవంశ స్థాపకుడు . మహారాజు , ఆదిరాజు అనేవి ఈయన బిరుదులూ . ఇతను చైనా బౌద్ధ సన్యాసులకు "మృగశిక" నాదరము లో ఒక మఠాన్ని నిర్మిచాడు . ఇత్సింగ్ శ్రీ గుప్తుణ్ణి చలికి త మహారాజ అని పేర్కొన్నారు . మొదటి చంద్రగుప్తుడు - ఇతడు గుప్తా శకాన్ని ప్రారంభించాడు. ఇతడే నిజమైన గుప్తరాజ్య స్థాపకునిగా చెప్పవచ్చు. ఇతడి బిరుదులూ మహారాజాధిరాజా , రారాజు . ఇతడు లిచ్ఛవీ రాజ్య రాకుమార్తె ని వివాహమాడి నేపాల్ ,బీహార్ లను కట్నం గ పొందాడు . సముద్ర గుప్తుడు ఇతన్నే ఇండియన్ ఇండియన్ నెపోలియన్ గ, వ్యగ్రహ పేరాగ్రాహ ,కవిరాజు , కుండలా హీ . ఇతని భార్య దత్తా దేవి ఇతడు కౌష్మబి యుద్ధ విజయ గుర్తుగా ఏరోన్ లో విష్ణు దేవాలయాన్ని నిర్మించాడు . గంగ నది తీరంలో 9 మంది నాగరాజులు ఓడించాడు . థాని కాలంలో బంగారు న...